Header Banner

త్వరలో ఏపీలోనూ ఫిల్మ్ అవార్డ్స్... దిల్ రాజు కీలక ప్రకటన!

  Sun Jun 15, 2025 18:36        Cinemas

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కార్యక్రమం ఘనవిజయాన్ని సాధించిందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, అధికారులు, ఎఫ్‌డీసీకి కృతజ్ఞతలు తెలిపారు. "సినిమా రంగానికి ఇది ఒక గొప్ప గుర్తింపు. గద్దర్ గారిని స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు గర్వంగా ఉంది," అని దిల్ రాజు అన్నారు. అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులను అభినందించిన ఆయన, పురస్కార గ్రహీతలు ఎన్ని పనులున్నా తప్పకుండా హాజరై అవార్డులు స్వీకరించాలన్నారు. ఇది వారి ప్రతిభకు ప్రభుత్వం ఇచ్చే గౌరవంగా భావించాలని సూచించారు. ఈ సందర్భంగా దిల్ రాజు ఒక కీలక ప్రకటన చేశారు. "ఏపీ ప్రభుత్వం కూడా త్వరలో సినిమాలకు అవార్డులు ఇవ్వడం ప్రారంభించనుంది, అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి" అని తెలిపారు. ఈ ప్రకటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా రంగానికి ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహం మరింత పెరుగనున్నదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమాన్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

విజయ్ మాల్యా: అసలు సరే వడ్డీజరిమానాలు ఎవరు కడతారుఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చేతులెత్తేస్తే!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక!

 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #dil #raju #filmaward #ap #gaddar